archive#New guidelines

News

తప్పుదారి పట్టించే ప్రకటనలపై కేంద్రం కీలక నిర్ణయం…కొత్త మార్గదర్శకాలు విడుదల

న్యూఢిల్లీ: భార‌తీయుల‌ను తప్పుదారి పట్టించే ప్రకటనల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్త మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. దీని ప్రకారం ఇక సరోగేట్ ప్రకటనలను నిషేధించనున్నారు. అలానే పిల్లలే లక్ష్యంగా చేసే యాడ్‌లపై కూడా షరతులు వర్తింపచేసేలా...