జహంగీర్పురి హింసాకాండపై విచారణకు 14 పోలీసుల బృందాలు
ఒక రోజు పోలీసు కస్టడీకి ఇద్దరు ప్రధాన నిందితులు అన్సార్, అస్లాం సీపీ రాకేశ్ అస్థానా వెల్లడి న్యూఢిల్లీ: ఏప్రిల్ 16న ఢిల్లీలో జరిగిన జహంగీర్పురి హింసాకాండ కేసును 14 పోలీసు బృందాలు విచారిస్తున్నాయని సోమవారం (ఏప్రిల్ 18) పోలీసు కమిషనర్...
