మహారాష్ట్ర అసెంబ్లీ బలపరీక్షలో షిండే విజయం
ముంబై: మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో కొత్త ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విజయం సాధించారు. సీఎం షిండేకు 164 మంది శాసన సభ్యుల మద్దతుగా ఓటు వేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో సీఎం షిండే నెగ్గినట్టు...
