archive#Nepal Students in Ukraine

News

మా విద్యార్థుల‌నూ ఆదుకోండి.. భార‌త్‌ను కోరిన నేపాల్‌!

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకుని రావడానికి ‘ఆపరేషన్ గంగా’ ను భారత్ చేపట్టిన సంగతి తెలిసిందే..! పోలాండ్, స్లోవేకియా, హంగేరి, రొమేనియా వంటి పొరుగు దేశాల ద్వారా భారతీయులను తరలించడానికి భారతదేశం ఒక మెగా మిషన్‌ను చేపడుతోంది. ఈ నేప‌థ్యంలో...