నేపాల్ మ్యాప్ వివాదానికి బ్రేక్
భారత్లోని భూభాగాలను తమ భూభాగాలుగా చూపుతూ నేపాల్ రూపొందించిన కొత్త మ్యాప్కు బ్రేక్ పడింది. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణకు పార్లమెంట్ సభ్యుల అంగీకారం పొందడంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ విఫలమయ్యారు. దీంతో రాజ్యాంగ సవరణ ప్రక్రియ వాయిదా పడింది....
