archive#Naval Academy

News

ప్రజాస్వామ్యంపై జిన్ ‌పింగ్ తప్పుడు అభిప్రాయాలు వ్యక్తం చేశారు – అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

“ప్రజాస్వామ్యాలు క్షీణిస్తున్నాయి. నిరంకుశ పాలనలే ప్రపంచాన్ని ముందుకు నడుపుతాయి” అని చైనా అధ్యక్షుడు జిన్ ‌పింగ్ గతంలో తనతో స్పష్టం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తాజాగా వెల్లడించారు. నేవల్ అకాడమీ స్నాతకోత్సవంలో బైడెన్‌ ప్రసంగిస్తూ... అగ్రరాజ్య 46వ అధ్యక్షుడిగా...