దేశంలో తొలి సోలార్ గ్రామం మొధేరా.. ప్రధానమంత్రి మోదీ ప్రకటన
గాంధీనగర్: దేశంలో ఉన్న సహజ వనరులను సద్వినియోగం చేసుకుని, భారత్ను ప్రపంచానికి ఇంధన ప్రదాతగా మార్చేందుకు పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్లో పర్యటించిన ప్రధాని మోదీ దేశంలోనే తొలిసారి సోలార్ విద్యుత్ గ్రామంగా మెహసానా జిల్లాలోని మొధేరా గ్రామాన్ని...