యూనస్కు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్
బంగాళాఖాతంలో భారత్కు పొడవైన తీర రేఖ ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. బిమ్స్టెక్ బాధ్యతలపై భారత్కు సంపూర్ణ అవగాహన ఉందని పేర్కొన్నారు. సహకారం ఒక సమగ్ర దృక్పథం అని భారత్ విశ్వసిస్తుందని వ్యాఖ్యానించారు. థాయ్లాండ్లో జరుగుతోన్న ఆరవ బిమ్స్టెక్...

