archive#National News #S Jaishankar

News

యూనస్‌కు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

బంగాళాఖాతంలో భారత్‌కు పొడవైన తీర రేఖ ఉందని విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్ అన్నారు. బిమ్‌స్టెక్‌ బాధ్యతలపై భారత్‌కు సంపూర్ణ అవగాహన ఉందని పేర్కొన్నారు. సహకారం ఒక సమగ్ర దృక్పథం అని భారత్‌ విశ్వసిస్తుందని వ్యాఖ్యానించారు. థాయ్‌లాండ్‌లో జరుగుతోన్న ఆరవ బిమ్‌స్టెక్...
News

ప్రపంచంలోనే అతిగొప్ప దౌత్యవేత్తలు శ్రీకృష్ణుడు, హనుమంతుడు – విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్పష్టం

కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్వీయరచన ''ది ఇండియా వే: స్ట్రాటజీస్ ఫర్ యాన్ అన్‌సర్టైన్ వరల్డ్'' పుస్తకావిష్కరణ కార్యక్రమం పుణేలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. దౌత్యం అనే అంశాన్ని ప్రస్తావిస్తూ.......