ముస్లిం యువకుడి కాల్పులలో విద్యార్థిని మృతి
దేశరాజధాని ఢిల్లీ కి కూతవేటు దూరంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ ఉన్మాది పట్టపగలే యువతిపై తుపాకీతో దాడికి తెగబడడం కలకలం సృష్టించింది. ఈ ఘటన హరియాణాలోని ఫరీదాబాద్లో(దిల్లీకి 30కిమీ) దూరంలో చోటుచేసుకుంది. కాగా బుల్లెట్ గాయాలతో బాధితురాలు మరణించడంతో ఫరీదాబాద్లో...