పాక్లో మరో దారుణం.. చెట్టుకు ఉరివేసి, ఇటుకలతో కొట్టారు..
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ముస్లిం మూక ఖురాన్ను అపవిత్రం చేశారనే ఆరోపణతో ఒక వ్యక్తిని చిత్రహింసలకు గురిచేసి చంపినట్టు ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది. స్థానిక పోలీసులు నిందితులను అడ్డుకోలేదని కూడా తెలుస్తోంది. ఖనేవాల్ జిల్లాలోని మియాన్ చున్నూలోని పోలీస్...

