archive#Mukhtar Abbas Naqvi

News

మైనారిటీ వ్యవహారాల శాఖ నేడు అన్ని వర్గాలను కలుపుకొనిపోతోంది…. ముక్తార్ అబ్బాస్ నక్వి

న్యూఢిల్లీ: గతంలో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటే కేవలం ముస్లింల మంత్రిత్వ శాఖగా ఉండేదన్నారు. ప్రస్తుతం ముస్లింలతోపాటు క్రైస్తవులు, పారశీకులు, బౌద్ధులు, జైనులు, సిక్కులను కూడా కలుపుకొని పోతున్నట్టు బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వి తెలిపారు. తన మంత్రిత్వ...
News

భారత వ్యతిరేక ప్రచారానికి ‘సుఫారీ తీసుకున్నారా? – హమీద్‌ అన్సారీ తదితరులకు నఖ్వీ సూటి ప్రశ్న

'దృఢమైన, విస్తారమైన భారత ప్రజాస్వామ్యానికి ఇతరుల ధ్రువపత్రాలు అక్కర్లేదు' అంటూ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ శుక్రవారం స్పష్టం చేసింది. హిందూ జాతీయవాదం ప్రబలుతున్న భారతదేశంలో అసహనం, అభద్రత పెరుగుతున్నాయని మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, అమెరికా చట్టసభల ప్రతినిధులు...