మధ్యప్రదేశ్లో కూలనున్న కాంగ్రెస్ సర్కార్
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది. సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్కు రాజీనామా చేయడం.. సొంతపార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో 15 నెలల కమల్నాథ్ సర్కార్కు బీటలు వారి కుప్పకూలే స్థితికి దిగజారింది. సింధియా పార్టీని వీడిన కాసేపటికే...
