archive#mother of cows

News

గో సేవకు జీవితాన్ని అంకితం చేసిన 80ఏళ్ళ మాతృమూర్తి…

ఏటా ఎండుగడ్డి కోసమే 3.5 లక్షలు ఖర్చు కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉంటున్న ఎనభై ఏళ్ళ బదాంబాయికి మూగజీవాలంటే ప్రేమ. పాతికేళ్ళ క్రితం గోశాల ఏర్పాటు చేసిన ఆమె, నేటికీ గో సంరక్షణ కోసం పాటుపడుతోంది. గోవులపై ఆమెకున్న ప్రేమకు...