archiveMINISTRY OF LAW

News

మతం మారిన ఎస్సీలకు రిజర్వేషన్లు వర్తించవు: కేంద్ర న్యాయశాఖ మంత్రి స్పష్టీకరణ

షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తులు హిందూ మతం వీడి క్రైస్తవం లేదా ఇస్లాం మతంలోకి మారితే రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లకు అర్హత కోల్పోతారని కేంద్ర న్యాయశాఖ మంత్రి ‌రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో స్పష్టం చేశారు. గురువారం రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్‌...