ఆ క్షిపణి మాదే.. పొరపాటున పాకిస్తాన్ వైపు వెళ్ళింది..
విచారం వ్యక్తం చేసిన భారత రక్షణ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ: మెయింటెనెన్స్ సమయంలో భారత్ అనుకోకుండా పాకిస్తాన్పైకి క్షిపణిని ప్రయోగించింది. ఈ సంఘటనపై తాము విచారం వ్యక్తం చేస్తున్నామని భారత రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం,...
