బ్రిటన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన సీతా రామ లక్ష్మణులు
ఇరవై ఏళ్ల క్రితం తమిళనాడులోని ఓ ప్రాచీన ఆలయం నుంచి చోరీకి గురై బ్రిటన్కు తరలిపోయిన 13వ శతాబ్దం నాటి రామ, లక్ష్మణ, సీత కాంస్య విగ్రహాలు మళ్లీ స్వదేశానికి తిరిగొచ్చాయి. వాటిని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్...
