యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న సీఎంలు
యాదగిరి గుట్ట స్వయంభు శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారిని సీఎంలు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంల వెంట తెలంగాణ ఎంపీ సంతోష్, మంత్రులు తలసాని...
