రామ్ మందిర్ ట్రస్ట్ చీఫ్ ఆరోగ్యం విషమం
అయోధ్య: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నిత్య గోపాల్ దాస్ అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో చికిత్స నిమిత్తం ఆయనను లఖ్నవూలోని ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ముత్రపిండాల సమస్య...
