archiveMata Vaishnodevi temple

News

వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది మృతి

జమ్ముక‌శ్మీర్‌: జమ్ముక‌శ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12మంది భక్తులు మృతి చెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయంలో పూజల కోసం భక్తులు భారీగా తరలిరావటం వల్ల తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రులను పోలీసులు...