పాకిస్థాన్ లో భారీ ఐఈడీ పేలుడు – నలుగురు చైనా ఇంజనీర్లు సహా 10 మంది మృతి
వాయువ్య పాకిస్థాన్లో భారీ ఉగ్రదాడి జరిగింది. చైనా ఇంజనీర్లు, పాకిస్థాన్ సైనికులు ప్రయాణిస్తున్న బస్సు లక్ష్యంగా భారీ ఐఈడీ పేలుడు సంభవించింది. కొహిస్థాన్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో నలుగురు చైనా ఇంజనీర్లు సహా 10 మంది మరణించినట్లు సమాచారం. మృతుల్లో...
