archiveMARTYRS OF GALWAN

News

గాల్వన్ వీరులకు స్మారక చిహ్నం

తూర్పు లడక్ లోని గాల్వన్  లోయలో చైనా సైన్యంతో జరిగిన పోరాటంలో వీర మరణం పొందిన 20మంది భారత సైనికుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు. లడక్ లోని దౌలత్  బేగ్ ఓల్డీ ప్రాంతంలో ఈ స్మారక స్థూపాన్ని నిర్మించారు....