కరోనాతో మృతి చెందుతున్న మావోయిస్టులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతాల్లో కరోనాతో దాదాపు 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు మంగళవారం అక్కడి పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఇటీవల దండకారణ్య ప్రాంతంలో సుకుమా, దంతెవాడ, బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతాల్లో దాదాపు 100...
