దేశ భద్రతపై ఎప్పుడూ శ్రద్ధ లేని యూపీఏ!
ముంబై ఉగ్రదాడిపై ‘మెతక వైఖరి’! తన పుస్తకంలో వెల్లడించిన కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ముంబై: ముంబై ఉగ్రదాడుల(2008, సెప్టెంబర్ 26)పై నాడు అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం ‘మెతక వైఖరి’ ప్రదర్శించిందని కాంగ్రెస్ సీనియర్ నేత,...
