ఆలయ భూమికి సర్కారు ఓనర్ కాదు!
దేవుడే యజమాని, పూజారి నిర్వాహకుడే... సుప్రీంకోర్టు కీలక తీర్పు దిల్లీ: ఆలయాల భూములకు ప్రభుత్వం లేదా కలెక్టర్లు యజమానులు కారని, ఆ భూమికి ఆ దేవుడే ఓనర్ అని సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. పూజారులు నిర్వాహకులని పేర్కొంది. అయితే,...
