పీజీలో ఆర్ఎస్ఎస్, సిద్ధాంతకర్తల చరిత్ర అవసరం
కన్నూర్ విశ్వవిద్యాలయం సిలబస్కు గవర్నర్ మొహమ్మద్ ఖాన్ మద్దతు తిరువనంతపురం: విశ్వవిద్యాలయ స్థాయిలో పవిత్ర భారతావనికి అమూల్యమైన సేవలందించి, బలిదానమైన మహనీయుల చరిత్ర ఎంతో అవసరమని, ఈ పాఠ్యాంశాలు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపకరిస్తాయని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్...

