తమిళనాడులో బాలికను బలితీసుకున్న’క్రైస్తవం’!
మతం మార్చుకోవాలని పాఠశాలలో చిత్రహింసలు తీవ్ర మనస్థాపానికి గురైన విద్యార్థిని... చివరకు ఆత్మహత్య తమిళనాడు: : క్రైస్తవ మతంలోకి మారాలని ఓ విద్యార్థినిని నిత్యం పాఠశాలలో చిత్రహింసలకు గురిచేయడంతో ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని ఎం.లావణ్య అరియలూరు జిల్లా వడుగపాళయం...
