archiveLRPF

ArticlesNews

సంతుష్టీకరణకి పరాకాష్ట

“ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ పాలన క్రైస్తవులకు కొమ్ము కాస్తోంది, మతమార్పిడులకు అవకాశం కల్పిస్తోంది” అని కేవలం ఇప్పటి వరకు విన్నాం.. కానీ ఇప్పుడు అది ఋజువులతో సహా బయటపడింది. ప్రభుత్వంలో కొందరు అధికారుల అండ దండలతో మిషనరీలు అటవీ భూములను సైతం...
News

క్రైస్తవ పాస్టర్లకు జీతాలపై పిల్‌

అమరావతి: ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవ పాస్టర్లకు నెలనెలా జీతాలిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది. సామాజిక సంస్థ లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరమ్‌ ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసినట్టు ప్రకటించింది....
News

ఆంధ్రప్రదేశ్: ఎస్సీల మతమార్పిడులపై ప్రభుత్వం సర్వే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న క్రైస్తవ మతమార్పిడులపై ప్రభుత్వం సర్వే చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మండల, మునిసిపాలిటీ స్థాయిలో ఎస్సీ సామజిక వర్గానికి చెందిన వారు ఎంతమంది మతం మారారు, ఎవరెవరు క్రైస్తవ ఆచార పద్ధతులు అవలంబిస్తున్నారు, ఎస్సీ కాలనీల్లో...
News

టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు ప్రయత్నాలపై సర్వత్రా వ్యక్తమవుతున్న ఆగ్రహం

కడప జిల్లాలో ప్రొదుటూర్ ప‌ట్ట‌ణంలో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు చర్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. స్థానిక ముస్లింలు పట్టణంలో టిప్పు సుల్తాన్ విగ్ర‌హం ఏర్పాటు చేయాల‌ని నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మేల్యే ఆర్‌.శివ‌ప్ర‌సాద్ ను క‌లిసి విజ్ఞ‌ప్తి చేయ‌గా మైదుకుర్ రోడ్-...
ArticlesNews

పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి లీలలు

రాష్ట్రంలో ఎన్నో దేవతా విగ్రహాలు ధ్వంసం చేసి అనేక గ్రామాలను “క్రీస్తు గ్రామాలు”గా మార్చివేసినట్టు ప్రకటించి జైలుపాలైన కాకినాడకు చెందిన మతోన్మాద పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి కేసులో అనేక విస్మయకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పాస్టర్ ప్రవీణ్ కుమార్ లక్ష్యం కేవలం మతమార్పిడులకు మాత్రమే పరిమితం కాదు....
News

భారత ప్రతిష్టకు భంగం కలిస్తున్న క్రైస్తవ సంస్థపై చర్యలకు ఆదేశం

భారతదేశ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్న క్రైస్తవ మిషనరీ సంస్థపై చర్యలకు ఆదేశాలు జారీ అయ్యాయి.   అంతర్జాతీయంగా భారతదేశంపై దుష్ప్రచారం సాగిస్తున్న పెర్సిక్యూషన్ రిలీఫ్ (Persecution Relief) సంస్థ వ్యవస్థాపకుడు, మధ్యప్రదేశ్ కు చెందిన శిబు థామస్ పై...
ArticlesNews

అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట దిగజార్చేందుకు దేశీయ క్రైస్తవ సంస్థల కుట్రలు

సాధారణంగా దేశ ప్రజలు తమకు ఎన్ని సమస్యలు ఎదురైనా పరిష్కారం కోసం రాష్ట్ర, దేశ ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తారు. వాటిని ఇక్కడే పరిష్కరించుకోవాలని భావిస్తారు. మతం కన్నా దేశ ప్రతిష్ట, సంక్షేమం ముఖ్యంగా భావిస్తారు. కానీ, కేవలం మతపరమైన...
News

నకిలీ కుల ధృవీకరణ కలిగిన పాస్టర్లపై చర్యలకు కేంద్రం ఆదేశం

రిజర్వేషన్ల దుర్వినియోగానికి పాల్పడిన క్రైస్తవ పాస్టర్లపై చర్యలు తీసుకుని, ఆ చర్యల తాలూకు వివరాలు తమకు పంపాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ విభాగానికి చెందిన ప్రధాన  కార్యదర్శికి కేంద్ర సామజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.  కరోనా లాక్-డౌన్ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన 5 వేల రూపాయల ఆర్ధిక సహాయం స్వీకరించిన...
ArticlesNews

ఎస్సీలలో క్రైస్తవ మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్న జీవోపై కేంద్రానికి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లపై దృష్టి సారించి, పలు పరిశోధనాత్మక నివేదికలు కేంద్రానికి సమర్పిస్తున్న లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ తాజాగా మరో వివాదాస్పద జీవో, దాని తాలూకు పర్యవసానాలను వివరిస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. 1977 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సోషల్ వెల్ఫేర్ విభాగం...
1 2
Page 1 of 2