అయోధ్యలో 251 మీటర్ల రాముడి ప్రతిమ
అయోధ్య: ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ఏర్పాటు కానున్న 251 మీటర్ల శ్రీరాముడి ప్రతిమ ప్రపంచంలోనే అత్యంత పెద్ద విగ్రహం కానుంది. రామజన్మభూమిలో కొత్తగా నిర్మితమవుతున్న రామాలయం దర్శనానికి వచ్చే వారిని మంత్రముగ్ధుల్ని చేయనుంది. గుజరాత్ కేవడియాలోని సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహం రూపశిల్పి,...
