మోదీ సభలో భారీ ప్రాణ నష్టానికి కుట్ర!(వీడియో)
గాంధీనగర్: కొంతమంది ఆకతాయిల వల్ల ఇటీవల మోర్బిలో వంతెన కుప్పకూలి వందకు పైగా భక్తులు మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటన మరువక ముందే మరో ఘాతుకానికి కుట్ర జరిగింది. అయితే, అదృష్టవశాత్తు ఎటువంటి దుర్ఘటన సంభవించలేదు. ప్రధాన మంత్రి...
