archive#LOKSABHA

News

మేం సిద్ధాంతం తోనే గెలుస్తున్నాం… మీలా హింసతో కాదు – అమిత్ షా

* బీర్భూమ్ ఘటనపై సిబిఐ విచారణను వ్యతిరేకిస్తున్న మమత తీరుపై విరుచుకుపడ్డ అమిత్ షా బీజేపీ ఎప్పుడూ హింసను నమ్ముకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చెప్పారు. ‘సిద్ధాంత ప్రాతిపదికగానే ఎన్నికల్లో గెలుస్తున్నాం. నాయకత్వానికున్న జనాదరణ, ప్రభుత్వ పనితీరు, పథకాల ఆధారంగా...
News

పార్లమెంటు ప్రతిష్టను దిగాజారిస్తే చర్యలు తప్పవు – ప్రతిపక్ష సభ్యులకు వెంకయ్య ఘాటు హెచ్చరిక

రాజ్యసభలో నిరసన చేపడుతున్న కొందరు ఎంపీల తీరుపై ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు ప్రతిష్ఠను దిగజార్చేలా వారి ప్రవర్తన ఉందని పేర్కొన్నారు. ఈలలు వేస్తూ పెద్దల సభను మార్కెట్‌లా మారుద్దామా అని ఆవేదనతో ప్రశ్నించారు. తీరు మార్చుకోకుంటే...
News

ఢిల్లీ అల్లర్ల వెనుక కుట్ర

ఢిల్లీ అల్లర్ల వెనక పెద్ద కుట్ర ఉన్నదని, దేశాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని అరాచక శక్తులు వీటిని సృష్టించాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. అల్లర్లకు బాధ్యులైన ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు....