ఆంక్షల అమలులో అలసత్వంపై కేంద్రం సీరియస్
భారత్లో కరోనా వైరస్ను కట్టడిచేయడం కోసం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ విధించింది ప్రభుత్వం. ఈ సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. అయినప్పటికీ వేల సంఖ్యలో కార్మికులు, వలస కూలీలు నగరాల నుంచి తమ...

