పాకిస్థాన్లో హిందూ వ్యాపారి కాల్చివేత!
సింధ్: పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లోని అనాజ్ మండిలో 44 ఏళ్ల హిందూ వ్యాపారవేత్త సునీల్ కుమార్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కాల్పుల కారణంగా నగరంలో బంద్ పాటిస్తున్నారు. తరువాత, హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక...
