తరగతి గదుల నిర్మాణంలో కేజ్రీవాల్ ప్రభుత్వం మరో కుంభకోణం
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తాజాగా తరగతి గదుల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు ఎదుర్కోవలసి వస్తున్నది. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో 2,405 తరగతి గదుల నిర్మాణంలో...
