బిగుసుకుంటున్న ఉచ్చు.. లావణ్య కేసులో వెలుగు చూస్తున్న క్రైస్తవుల అకృత్యాలు!
మతం మారలేదని విద్యార్థినిని చిత్రహింసలు పెట్టినట్టు విచారణలో వెల్లడి నిజాలు దాచేందుకు ప్రయత్నించిన డీఎంకే ప్రభుత్వం, పోలీసులు చెన్నై: తమిళనాడులోని తంజావూరులో ఓ విద్యార్థిని ఆత్మహత్య కేసులో తవ్వేకొద్దీ క్రైస్తవుల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. లావణ్య ఆత్మహత్య కేసును దార్యప్తు చేసిన...
