జోషిమఠ్లో భూమి కుంగిపోవడంపై ఇస్రో సంచలన నివేదిక విడుదల!
పవిత్ర పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్ తదితర ప్రాంతాలకు ప్రధాన రోడ్డు మార్గంగా ఉన్న జోషిమఠ్ విషయంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సంచలన నివేదిక విడుదల చేసింది. ఇస్రో, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సి) జోషిమఠ్ పట్టణ ఉపగ్రహ చిత్రాలను...
