archive#late Prime Minister Atal Bihari Vajpayee

News

అటల్ బిహారీ వాజపేయికి తమిళనాడులో గుడి… ఉమాభార‌తి శంకుస్థాప‌న

చెన్నై: దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికి తమిళనాడులో ఆలయం నిర్మించనున్నారు. మహాకవి భారతియార్‌ ముని మనవరాలు, బీజేపీ అగ్రనేత ఉమాభారతి కలిసి ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పుదుకోటై జిల్లా వీరాలిమలై సమీçపంలో...