కశ్మీర్లో సాయుధ దుండగులను నిర్బంధించిన గ్రామస్తులు
గ్రామానికి నగదు బహుమతిని ప్రకటించిన ప్రభుత్వం కశ్మీర్: భారీ ఆయుధాలతో ఉన్న ఇద్దరు లష్కర్ ఏ తయిబా ఉగ్రవాదులను గ్రామస్థులు ధైర్యంగా పట్టుకొని తమకు అప్పగించారని జమ్మూ-కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఇటీవల జరిగిన రాజౌరీ మందుపాతరల పేలుళ్ళ సూత్రధారి తాలిబ్ హుసేన్...
