archivelaptop

News

ఢిల్లీ రోహిణి కోర్టులో పేలుడు కలకలం!

ఢిల్లీ: ఢిల్లీ రోహిణి కోర్టులో పేలుడు కలకలం సృష్టించింది. ల్యాప్‌టాప్ పేలుడు జరిగినట్టు ప్రాథమికంగా చెబుతున్నా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి కాలికి గాయమైనట్టు పోలీసులు వెల్లడించారు. కోర్టులో నంబర్ 102లో ఈ పేలుడు ఘటన...