archiveLand dispute that has been going on in Kashi for years was closed .. Muslims handed over the disputed place to the Visweswara temple

News

కాశీలో ఏళ్లుగా నడుస్తున్న భూవివాదానికి తెర.. విశ్వేశ్వరాలయానికి స్థలాన్ని అప్పగించిన ముస్లింలు.. ఫలించిన యోగీ చాణక్యం

వారణాసిలో కొన్నేళ్లుగా ఉన్న భూ వివాదానికి తెరపడింది. కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్ కోసం 1700 చదరపు అడుగుల స్థలాన్ని ముస్లిం పెద్దలు కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టుకు అప్పగించారు. దీనికి బదులు కాశీ విశ్వనాథ ఆలయ పరిపాలన ట్రస్ట్ జ్ఞానవాపి...