archive#Lakshminarasimhaswamy Temple

News

యాదగిరిగుట్టలో త్వరలో కోటి పుష్పార్చన వేడుకలు

యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో త్వరలోనే మరో అద్భుతమైన వేడుకలను నిర్వహించనున్నట్టు ఆలయ ప్రధానార్చకుడు నల్లంథీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు వెల్లడించారు. ఆయన ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో మాట్లాడుతూ త్వరలోనే ఆలయంలో కోటి పుష్పార్చన వేడుకను జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు....
News

సింగరాయకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ భూముల్లో అక్రమ మట్టి తవ్వకం

సింగరాయకొండ: ఎర్ర మట్టి కనిపించటమే పాపమైపోయింది. అధికార పార్టీ నాయకులు పాగా వేసి.. రాత్రికి రాత్రే తవ్వి మట్టిని తరలించేస్తున్నారు. చెరువులు, కొండలతో పాటు.. చివరగా దేవుని మాన్యం భూములను సైతం వారు వదిలిపెట్టలేని దారుణ స్థితికి చేరుకున్నారు. ప్రకాశం జిల్లాలోని...