archiveLakhimpur Kheri

News

అక్క‌డ నా కొడుకు ఉన్నాడ‌ని ఒక్క ఆధారం చూపండి… రాజీనామా చేస్తా!

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ల‌క్నో: లఖింపూర్ ఖేరిలో హింస చెలరేగిన ప్రదేశంలో తన కుమారుడు ఆశిష్ ఉన్నాడని ఒక్క ఆధారం ఉంటే తన పదవికి రాజీనామా చేస్తానని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా చెప్పారు. లఖింపూర్ ఖేరీలో సంఘటన జరిగినప్పుడు...
News

లఖీంపూర్‌ ఖేరీ మృతులకు రూ. 45 లక్షల పరిహారం

బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరీలో చనిపోయిన రైతుల కుటుంబాలకు 45 లక్షల చొప్పున పరిహారాన్ని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. గాయపడ్డవాళ్లకు 10...