భారత మాజీ సీజే లాహోటి మృతికి ఆర్.ఎస్.ఎస్. సంతాపం
నాగపూర్: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రమేష్ చంద్ర లాహోటి మృతికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్.ఎస్.ఎస్.) సంతాపం తెలిపింది. లాహోటి బుధవారం (మార్చి 23) ఢిల్లీలోని ఆసుపత్రిలో కన్నుమూశారు. 'భారత్ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్సి లాహోటి మృతికి ప్రగాఢ...
