archiveKUTUMBA PRABODHAN

News

సేవ చేస్తూనే చివరి శ్వాస విడచిన శ్రీ నరేంద్ర

విద్యా భారతి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంఘటనా మంత్రి శ్రీ హనుమంతరావు మరణ వార్త వింటూ ఉండగానే మరో పిడుగులాంటి వార్త తెలిసి స్వయంసేవకులు ఆవేదనాభరితులయ్యారు. అప్పటివరకూ దారిన పోతున్న వలస కూలీలకు సేవా భారతి తరపున మంచినీరు, ఆహారం అందిస్తూ...