27 ఆలయాలు కూల్చాకే కుతుబ్ మినార్ నిర్మాణం!: కేకే మొహమ్మద్
భోపాల్: మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా జరిగిన సంభాషణలో ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త కెకె మొహమ్మద్ మాట్లాడుతూ.. ఢిల్లీలోని కుతుబ్ మినార్ సమీపంలో ఖువాత్-ఉల్-ఇస్లాం మసీదును నిర్మించడానికి 27 దేవాలయాలను కూల్చివేశారని తెలిపారు. కుతుబ్ మినార్...
