కేరళలో వణికిస్తున్న నార్కోటిక్స్ జిహాద్!
పాస్టర్ సంచలన వ్యాఖ్యలు తిరువనంతపురం: లవ్ జిహాద్ తర్వాత ప్రస్తుతం నార్కోటిక్ జిహాద్కు క్రైస్తవ బాలికలు బలవుతున్నారని కేరళ పాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొట్టాయం జిల్లా కురువిలంగడులోని చర్చి వేడుకల్లో సైరో మలబార్ చర్చ్ బిషప్ మార్ జోసెఫ్ కల్లరంగట్...
