archiveKerala Government

News

శబరిమలకు పోటెత్తిన భక్తులు

ఒక్క రోజే 40 వేలకుపైగా దర్శనం తిరువ‌నంత‌పురం: శబరిమలలో శనివారం రికార్డు స్థాయిలో 42,354 మంది దర్శనం చేసుకున్నట్టు కేరళ ప్ర‌భుత్వం తెలిపింది. ఆలయంలోకి ప్రవేశించే భక్తులను శానిటైజ్​ చేసి, మాస్కులు అందిస్తున్నారు. ఈ నెల తొమ్మిది నుంచి వర్చువల్ క్యూ...
News

బక్రీద్ ఆంక్షల సడలింపు.. కేరళ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు సీరియస్..!

ఇతర రాష్ట్రాలలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ ఉన్నా.. కేరళలో మాత్రం ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఆ రాష్ట్రంలో కరోనా నిబంధనలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కేరళలో పరిస్థితిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో...
News

‘శబరిమల’పై సుప్రీంకు వెళ్ళిన కేరళ ప్రభుత్వం

కేరళలోని శబరిమల ఆలయానికి రోజువారీ భక్తుల సంఖ్యను పెంచుతూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. భక్తుల సంఖ్యను పెంచడం వల్ల పోలీసులు, ఆరోగ్య సిబ్బందిపై పెనుభారం పడుతుందని కేరళ ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది....
News

సిపిఎం ప్రభుత్వ వేధింపులు భరించలేకనే ఇస్లాం మతం పుచ్చుకుంటున్నా : కేరళలో ఓ ఎస్సీ మహిళ ఆవేదన

కేరళలోని సిపిఎం ప్రభుత్వం అవలంబిస్తున్న కుల వివక్ష కు కారణంగా ఒక ఎస్సీ యువతి మతం మార్చుకోవాలని అనుకుంటోంది. వివరాల్లోకెళ్తే కేరళలోని కన్నూర్ కి చెందిన చిత్రలేఖ అనే ఎస్సీ మహిళ ఆటో డ్రైవర్ రాష్ట్రంలోని అధికార సీపీఎం చేతిలో కులవివక్ష...