archive#Kendriya Vidyalayas

News

ఏపీలో కొత్తగా 4 కేంద్రీయ విద్యాలయాలు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్తగా నాలుగు చోట్ల కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పరిగణనలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అనకాపల్లి, మాచర్ల, రొంపిచర్ల, నందిగామలో కేవీలు ఏర్పాటు చేస్తామని వైఎస్సార్సీపీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర...