archive#Kavand

News

కావడ్ యాత్రికులపైకి దూసుకెళ్ళిన లారీ… ఆరుగురు మృతి!

ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​లో ఘోర రోడ్డు ప్రమాదం సంభ‌వించింది. హరిద్వార్​లో కావడ్ యాత్రకు వెళ్ళి తిరిగి గ్వాలియర్​లోని తమ ఇళ్ళ‌కు వెళ్తుండగా.. ఓ ట్రక్కు ఢీకొట్టింది. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో మొత్తం ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు...