కాశీ విశ్వనాథ్ కారిడార్ కోసం ఆలయాలు కూల్చేశారన్న కాంగ్రెస్!
లక్నో: కాశీ విశ్వనాథ్ కారిడార్ను నిర్మించేందుకు ఉత్తరప్రదేశ్లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాదాపు 200 దేవాలయాలను కూల్చివేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. శనివారం నాడు.. ఆలయ కూల్చివేతకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో షేర్ చేసింది. కాశీ విశ్వనాథ్...
