archive#Karnataka minister Umesh died

News

బీజేపీకి తీరని లోటు.. ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేశ్ కన్నుమూత

బెంగ‌ళూరు: కర్ణాటక మంత్రి ఉమేశ్ గుండెపోటుతో మరణించారు. ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రిగా ఉన్న ఉమేశ్ వయసు 61 సంవత్సరాలు. బెంగళూరు డాలర్ కాలనీలో నివసిస్తున్న ఆయన బాత్రూములో కాలుజారి కిందపడ్డారు. వెంటనే నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయనలో అప్పటికే...